Another Case on TDP MLA Revanth reddy
గోపనపల్లిలో రూ.10 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కబ్జా చేశారని కల్లం పేరిరెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసిన భూమిలో ఫెన్సింగ్ తొలగించాలని తన సోదరి అడిగితే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారని పేరిరెడ్డి ఆరోపించారు
